Friday 20 March 2009

NTR

నందమూరి తారక రామారావు నిన్న ,నేడు ,రేపు ఏనాటికీ మరువని మహా మనిషి.నాడు చిత్ర సీమని ఏలినా ,నిన్నరాజకీయం లో ప్రభాజనం సృష్టించినా ,నేటి రాజకీయానికి వుపిరిగా నిలచినవాడు. చిన్నపుడు చదివిన పాఠం గుర్తుకొస్తోంది. రాజు -కవి అనే పాఠం.అందులో కవి అంటాడు రాజు నిలుచును విగ్రహలలోన సుకవి నిలుచును ప్రజల హృదయాలలోన.కళాకారుడుగా అయన ప్రజల హృదయాలలో ఎంతగా గుర్తున్నరంటే నేటి రాజికియ నాయకులకు NTR పేరు చెప్పకుండా మనుగడ లేనీ పరిస్తితి.నందమూరి కుటుంబ సభ్యల ని చూస్తే మాత్రం పెరటి చెట్టు విద్యనికి పనికి రాదన్న సామెత లాగా,ఎవరికీ తండ్రి మీద ఏ మాత్రం అభిమానం వున్నటే లేదు.రక్త సంభందం లేని ఎక్కడివారో ఆయన్ను ఎంత గానో అభిమానిస్తారు.మరి రక్తం పంచుకుని పుట్టి ఆ మహానుభావుని పట్ల ఎవరికీ గౌరవేమే లేదనిపిస్తుంది.కానీ ఎవరికీ రామారావు పేరు తలచుకునే హక్కు లేదు.అది ఎ పార్టీ ఐన సరే ఆయన పేరును వాడుకుంటూ ప్రజలను మభ్య పెట్టటం అన్యాయం.గర్హనియైన సంగతతి.

No comments: