Friday, 22 May 2009
paris-1
నా మ్యారేజ్ తరవత నన్ను మావారు తీసుకుని వెళ్ళిన అందమైన ప్రదేశం paris.మే 2 2009 మేము paris బయలుదేరాము.ఒక అందమైన బస్ లో మా ప్రయాణం ప్రారంభం అయినది. మావారి వుద్యోగ రీత్యా మేము లండన్ లో వుంటాము.లండన్ చుసిన కూడా లండన్ దాటి country side వస్తుంటే తెల్సింది లండన్ లో ప్రకృతి ఎంత అద్భుతం గ వుందో.చుట్టపక్కల మైదానాలు లో గుర్రాలు,గొర్రెలు,పక్షులు స్వేచగా తిరగుతూ అహలదంగా వుండి nature.చదువుకున్నప్పుడూ ఇంగ్లీష్ nondetails లో చదువుకున్న చాల lessons గుర్తుకు వస్తాయి.lessons వినేటప్పుడు వుహించుకున్న meadows,moor లాంటి పదాలకు అర్ధం చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి.highway మీద bus వేగమగా వెళ్తుంటే ఎంతో అద్బుతం గ వుంటుంది చూడడానికి.లండన్ నుంచి paris వెళ్ళటానికి ఇంగ్లీష్ ఛానల్ అనే సముద్రం దాటాలి.ఈ సముద్రాన్ని దాటటానికి బ్రిటన్ సముద్రం కింద ఒక సొరంగం ఏర్పటు చేసి దానిలో ఒక eurostar అనే ట్రైన్ఏర్పాటు చేసింది. ఐతే మాది bus ప్రయాణం కావడం చేత ,ship లోbus ని లోడ్ chestharu .మనము సముద్రము మీద నుండి వెళ్ళాలి.మొదటిసారి నేను ship ఎక్కాను.నాకు shiplo ప్రయాణం చేసినప్పుడు flight ఎక్కినా కూడా కలగని అనుభూతి కలిగింది .ship టెర్రస్ మీద కి వెళ్తే సముద్రం మీద వీచే చల్లటి గాలికి శరీరం వణికిపోయింది.swetter లేకుండా terrace మీద కష్టం అనిపించింది.కానీ సముద్రాన్ని అంత దగ్గరగా చుస్తే చెప్పలేని ఒక థ్రిల్ల్ అనిపించినిది .ఇంత సముద్రము కింద నుండి రైలు మార్గం వేసిన ఇంజనీర్స్ మేధసుని తప్పక ప్రసంసించాలి.ఇంక ship లోపల resturants అతిదుల కోసం విభిన మైన ఫలహారాలతో చూడటానికి ఎంతో అందంగా వున్నాయి .మేము vegetarians అవడం తో మేము ఏమి taste cheyaledu.రుచి నాకు teliyadu.ఇంక అన్ని restuarntslo mostly non veg వుంటుంది. shiplo అందమైన వస్తువులు tax ఫ్రీగా sale చేస్తారు.మంచి షాపింగ్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ నుంచి ఒక గంట ప్రయాణం తర్వత మనం France లోని cali అనబడే సీపోర్ట్ కి చేరతాము.ఇక్కడ నుంచి ౩ గంటల ప్రయాణం తర్వాత మనము paris లో అడుగు పెడతాం.
Friday, 20 March 2009
NTR
నందమూరి తారక రామారావు నిన్న ,నేడు ,రేపు ఏనాటికీ మరువని మహా మనిషి.నాడు చిత్ర సీమని ఏలినా ,నిన్నరాజకీయం లో ప్రభాజనం సృష్టించినా ,నేటి రాజకీయానికి వుపిరిగా నిలచినవాడు. చిన్నపుడు చదివిన పాఠం గుర్తుకొస్తోంది. రాజు -కవి అనే పాఠం.అందులో కవి అంటాడు రాజు నిలుచును విగ్రహలలోన సుకవి నిలుచును ప్రజల హృదయాలలోన.కళాకారుడుగా అయన ప్రజల హృదయాలలో ఎంతగా గుర్తున్నరంటే నేటి రాజికియ నాయకులకు NTR పేరు చెప్పకుండా మనుగడ లేనీ పరిస్తితి.నందమూరి కుటుంబ సభ్యల ని చూస్తే మాత్రం పెరటి చెట్టు విద్యనికి పనికి రాదన్న సామెత లాగా,ఎవరికీ తండ్రి మీద ఏ మాత్రం అభిమానం వున్నటే లేదు.రక్త సంభందం లేని ఎక్కడివారో ఆయన్ను ఎంత గానో అభిమానిస్తారు.మరి రక్తం పంచుకుని పుట్టి ఆ మహానుభావుని పట్ల ఎవరికీ గౌరవేమే లేదనిపిస్తుంది.కానీ ఎవరికీ రామారావు పేరు తలచుకునే హక్కు లేదు.అది ఎ పార్టీ ఐన సరే ఆయన పేరును వాడుకుంటూ ప్రజలను మభ్య పెట్టటం అన్యాయం.గర్హనియైన సంగతతి.
Subscribe to:
Posts (Atom)